Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Kothimeera Kodi Pulao Telugu Recipe
Course
Main Course
Cuisine
Andhra, Hyderabadi, Telangana
Prep Time
30
minutes
Cook Time
40
minutes
Total Time
1
hour
10
minutes
Author
బిందు
Ingredients
నానబెట్టుటకు
2
కప్పులు
బాస్మతి బియ్యం(1 కప్పు=120 గ్రాములు)
తగినంత
నీళ్ళు
గ్రైన్డింగ్ కొరకు
50
గ్రాములు
కొత్తిమీర
2
పచ్చిమిరపకాయలు
¼
కప్పు
నీళ్ళు
పలావు కొరకు
300
గ్రాములు
చికెన్
2
మీడియం ఉల్లిపాయలు నిలువుగా తరిగినవి
2
పచ్చిమిరపకాయలు
1
tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్
1
tsp
ధనియాల పొడి
½
tsp
గరం మసాలా
2
tsp
నెయ్యి
4 లేదా 5
tbsp
నూనె
1
బిర్యానీ ఆకు
2
దాల్చిన చెక్కలు అరంగుళం ముక్కలు
2
మరాఠీ మొగ్గలు
1
జాపత్రి
5
ఏలకులు
4
లవంగాలు
1/8
ముక్క జాజికాయ
1
అనాస పువ్వు
3 ½
కప్పులు
నీళ్ళు(బియ్యం తీసుకున్న కప్పుతో)
¼
కప్పు
పుదీనా ఆకులు
Instructions
నానబెట్టుట
బాస్మతి బియ్యంలో నీళ్ళు పోసి ఒక అరగంట పాటు నానబెట్టాలి.
వండే ముందు 2 నుండి 3 సార్లు కడగాలి.
గ్రైండ్ చేయుట
కొత్తిమీరను శుభ్రంగా కడిగి పచ్చి మిరపకాయలతో పాటు కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
పలావు తయారీ
గిన్నెలో నెయ్యి మరియు నూనె వేసి వేడి చేయాలి.
తర్వాత గరం మసాలా దినుసులు అన్ని వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
చికెన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ముప్పావు వంతు ఉడికే వరకు ఉంచాలి.
తర్వాత కొత్తిమీర పచ్చి మిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి.
3 ½ కప్పులు(బియ్యం తీసుకున్న కప్పుతోనే) నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
నీరు మరగడం మొదలవగానే నానబెట్టుకున్న బియ్యం వేసి మళ్ళీ ఒక ఉడుకు వచ్చే వరకు ఉంచాలి.
అన్నం ఉడకడం మొదలవగానే స్టవ్ సిమ్ లోకి తిప్పి మూత పెట్టి పూర్తిగా ఉడికే వరకు ఉంచి తర్వాత స్టవ్ కట్టేయాలి.